Header Banner

ప్రజాపాలనకు ఏడాది.. ప్రజల నమ్మకానికి లోకేష్ కృతజ్ఞతలు! ప్రతి హామీ అమలు చేస్తాం!

  Thu Jun 12, 2025 10:42        Politics

ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచిన తరువాత ప్రజాపాలన ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రం ఇప్పుడు వికాసం వైపు ప్రయాణం మొదలుపెట్టిందని ఆయన తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని పద్ధతి ప్రకారం అమలు చేస్తూ, అభివృద్ధి వికేంద్రీకరణ నైపుణ్యంతో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని పనులను తాము ఒక్క ఏడాదిలోనే పూర్తి చేశామని స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

ప్రజల ఆశలకోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిత్యం శ్రమిస్తోందని, తాము ప్రజాసేవలో నిమగ్నమవుతామని లోకేష్ పేర్కొన్నారు. సుపరిపాలన సాధించేందుకు సహకరించిన ప్రజలు, ఉద్యోగులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది కాలంలో తాము చేరుకున్న ప్రగతి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 ఇది కూడా చదవండి: తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!

 

మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!

 

తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..

 

హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!

 

 ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..

 

ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

ఏపీలో ఆ ఉద్యోగులకు బదిలీలు! త్వరలో ఉత్తర్వులు జారీ!

 

ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు.. వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది! షర్మిల ఫైర్‌..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #Andhrapravasi #1YearRule #LokeshSpeech #TDP2025 #GoodGovernance #PeopleFirst #TDPWorks #LokeshLeadership #APProgress #PromiseKept #DevWithTDP